01 February -2021
Hyderabad
సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ ఆవరణలో జరుగుతున్న స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలకు హాజరైన మెగా పవర్ స్టార్ రాంచరణ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్... పాల్గొన్న సీపీ సజ్జనార్..
సినీ నటుడు రాంచరణ్ మాట్లాడుతూ..
గెలుపోటములు సహజం.. క్రీడల్లో పాల్గోనడం ముఖ్యం..
పోలీసు కథలు అంటే ఇష్టం..
కోవిడ్ టైంలో పోలీసులు బాగా పనిచేశారు...
సైబరాబాద్ సీపీ మాట్లాడుతూ...
నాలుగు రోజుల నుండి క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు...
క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడానికి వచ్చిన సినీ నటుడు రాంచరణ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్ లకు ధన్యవాదాలు...
రాంచరణ్ నటించిన మగధీర, ధృవ, రంగస్థలం సినిమాలు చూశాను..
ప్లాస్మా ద్వారా 8 వేల మంది ప్రాణాలు కాపాడగలిగాం...