pizza
విభా ఎంటర్టైన్మెంట్స్ టాకీ పార్ట్ కంప్లీట్
You are at idlebrain.com > news today >
Follow Us

31 March 2015
Hyderabad

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తోన్న సినిమా షూటింగ్ చివరిదశకు చెరుకుంది.ప్రస్తుతం 5 పాటలు చిత్రీకరణ మినహా ఈ మూవీ టోటల్ టాకీ పార్ట్ కంప్లీట్ అయింది. ఈసందర్బంగా ..

సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ...ఈ సినిమా నా కెరీర్ లో ఓస్పెషల్ మూవీ గా నిలుస్తుంది. ఇంట్రెస్టింగ్ కంటెంట్తో టాలెంటెడ్ టీమ్ కలయికలో ఈ సినిమా తెరకెక్కుతుందన్నారు..

శరత్ కుమార్ మాట్లాడుతూ.. భారీ సినిమాల ఆపర్స్ నా వద్దకు వచ్చినా ,వాటన్నింటిని కాదని, దర్శకుడు సుదర్శన్ చెప్పిన కదకదనాలు నాకు నచ్చి ఈ సినిమా చెస్తున్నాను.నాతో పాటు టీమ్ అందరికి ఈ సినిమా మంచి పేరును తీసుకు వస్తుందన్నారు..

దర్శకుడు మాట్లాడుతూ.. 5పాటలు మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఏప్రిల్ 20 నుంచి 5 పాటలను కూడా తెరకెక్కించనున్నాము. కాంటెపరరీ ఇష్యూస్తొ పాటు,ఫీల్గుడ్ లవ్ స్టోరీ ఈ సినిమాకు ప్రదానాకర్షణగా నిలుస్తుందన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ఏప్రిల్ తొలి వారంలోనె ఈ సినిమా టైటిల్, టీజర్ ను ఆవిష్కరించనున్నాము.అన్ని వర్గాల వారిని అలరించెలా మా చిత్రం తెరకెక్కుతుందన్నారు.

రేష్మిమీనన్ కధానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ఎం.ఎస్ నారాయణ , శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, ఆదిత్య మీనన్, కాశీ విశ్వనాద్, పృద్వీ, వైవాహర్ష, జబర్దస్త్ టీమ్ తదితరులు నటిస్తున్నారు
కెమెరా: సిద్దార్ద్.. సంగీతం: మహిత్ నారాయణ్.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved